ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వద్ద ఉన్న గంగన్నగూడెం లో జరిగిన ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన చైర్మన్ బొప్పరాజు గారు, ఫణి పేర్రాజు గారు, ఆల్ఫ్రెడ్ గారు, ఈశ్వర్ గారు కొండయ్య గారు, పరిశ వెంకటేశ్వర రావు గారు తదితర రాష్ట్ర నాయకులు హాజరై నూతనంగా ప్రభుత్వంలో అదేవిధముగా APJAC అమరావతి సభ్య సంఘముగా చేరిన RTC ఉద్యోగులను అభినందించడం జరిగింది.